కరోనా తో వ్యాపారి మృతి

అమలాపురం,అక్షర లీడర్ ;స్థానిక దేవాంగుల వీధిలో 58 సంవత్సరాల ఫ్యాన్సీహోల్ సేల్ వ్యాపారి కరోనా తో గురువారం మృతి చెందారు. అతనికి కరోనా టెస్ట్ చేసారు. రిజల్ట్స్ పాజిటివ్ గా వచ్చింది. ఆ ప్రాంతాన్ని కాంటెన్మెంట్ జోన్ గా ప్రకటించారు.శుక్రవారం కరోనతో మృతిచెందిన ఆవ్యాపారిని పురపాలక సిబ్బందిఖననం చేశారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి