కొత్తపేట లో మధ్యాహ్నం రెండు గంటల తరువాత మూసివేసిన వ్యాపారాలు
కొత్తపేట లో మధ్యాహ్నం రెండు గంటల తరువాత మూసివేసిన వ్యాపారాలుకొత్తపేట అక్షర లీడర్:కరానా కేేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు,వ్యాపార సంఘాలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు మధ్యాహ్నం రెండు గంటలకు కొత్తపేటలో ఉన్న వ్యాపారాలు అన్ని కూడా స్వచ్ఛందంగా మూసివేశారు.దీంతో మెయిన్ రోడ్డు ఇలా నిర్మానుష్యంగా మారింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి