ఏపీ కరోనా బులెటిన్: గత 24 గంటల్లో 12 మంది మృతి


అమరావతి: ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో 813 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 755 మందికాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 50మంది, విదేశాల నుంచి వచ్చిన వారు 8 మంది ఉన్నారు. కోవిడ్ కారణంగా మొత్తం 12 మంది చనిపోయారు. కర్నూల్ జిల్లాకు చెందిన వారు ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,41,860 శాంపిల్స్ పరీక్షించారు. 7021 మంది చికిత్సపొందుతుండగా, 5908 మంది డిశ్చార్జ్



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు