పది పరీక్షలకు సిద్ధం;;ఎపీ విద్యాశాఖ టెన్త్ పరీక్షలకు రంగం సిద్ధం చేస్తోంది


*అమరావతి*


10వ తరగతి పరీక్షలకు సమాయత్తం అవుతున్న అధికారులు 


ప్రతి రూమ్ లో  కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే.  


విద్యార్థి విద్యార్షికి దూరం 6అడుగుల దూరం. 


సామాజిక దూరం పాటిస్తూ పరీక్షల నిర్వహణ.  


సెంటర్ లు పెరిగే అవకాశం ఉంది.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు