విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

 విజయనగరం ;; విజయనగరం  జిల్లా జారడ  పంచాయతీ నెమలి మాను గూడ గ్రామానికి చెందిన హిమారిక ప్రేమ్ కుమార్ (25) కరెంట్  షాక్ తో మృతి  చెందాడు . మృతదహం భద్రగిరి ఆసుపత్రిలో కలదు .పోస్ట్ మార్టం కి తీసుకొని వెళ్ళుటకు ఏర్పాట్లు చేస్తున్నారు. 



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు