ఐసోలేషన్ వార్డులుగా రైల్వే ఏసీ బోగీలు ... కాకినాడలో సన్నాహాలు
Indian Railway:ఏపీలో ఐసోలేషన్ వార్డులుగా ఏసీ బోగీలు.. రైల్వే అధికారుల వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు ఏపీలో రైల్వే ఏసీ బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.పలుచోట్ల నిలిచిపోయిన రైళ్ల లోని ఏసీ బోగీలతో ఓర్పట్లు
షంటింగ్ విధానంలో జిల్లాలోని స్టేషన్లలో నిలుపుదల చేసిన ఈ 8 రైళ్లలోని ఏసీ బోగీలను ఒక్కటిగా లింక్ చేసి కాకినాడ తరలించనున్నట్లు ఓ రైల్వే అధికారి వెల్లడించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి