ఏపీలో కరోనా దూకుడు ;ఒక్కరోజే 80 పాజిటివ్ కేసులు ..మొత్తం 893,,,మృతులు 27
ఏపీని టెన్షన్ పెట్టిస్తున్న కరోనా వైరస్.. ఇవాళ ఏకంగా 80 పాజిటివ్ కేసులు. మొత్తం కేసులు 893.. 27 మరణాలు. ఇవాళ ఒక్కరోజే కర్నూలు జిల్లాలో 31 కేసులు, గుంటూరు జిల్లాలో 18, చిత్తూరు జిల్లాలో 14, అనంతపురం జిల్లాలో 6, తూర్పు గోదావరి జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 2, విశాఖ జిల్లాలో ఒకటి.. ఇలా జిల్లాలవారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా మొత్తం కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
కర్నూలు జిల్లా -234
గుంటూరు జిల్లా -195
కృష్ణా జిల్లా -88
చిత్తూరు జిల్లా - 73
నెల్లూరు జిల్లా -67
కడప జిల్లా -51
ప్రకాశం జిల్లా - 50
అనంతపురం జిల్లా -42
పశ్చిమ గోదావరి జిల్లా - 39
తూర్పుగోదావరి జిల్లా - 32
విశాఖపట్నం జిల్లా -22
మొత్తం కేసులు -893
(గమనిక: ఈ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 141మందికి ట్రీట్మెంట్ తర్వాత నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి