కొత్త కేసుల్లో 65 శాతం మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవే!
గడచిన 24 గంటల్లో శుక్రవారం ఉదయం వరకు మొత్తం 485 కేసులు నిర్ధారణ కాగా, వీటిలో 65 శాతం మంది తబ్లిగ్ జమాత్ ప్రతినిధులే ఉన్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొనవారిలో గురువారంమరో 295కి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఢిల్లీలో 141, మహారాష్ట్రలో 88, తమిళనాడులో 75, ఆంధ్రప్రదేశ్లో 87 కేసులు నిజాముద్దీన్ మూలాలున్నవే. ఢిల్లీలో గురువారం నిర్ధారణ అయిన 129 కేసులు.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో గురువారం నమోదయిన 143 కేసుల బాధితులు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారే.దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 65 శాతం మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవే!నిబంధనలను ఉల్లంఘించిన సామాజిక దూరం పాటించాలన్న సూచనను గాలికొదిలేయడమే తీవ్ర అనర్థం తెచ్చిపెట్టిందన్న నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల అనుభవంతోనైనా ప్రభుత్వాలు గుణపాఠం నే.
తమిళనాడులో 74, తెలంగాణలో 26, కర్ణాటకలో 11, ఏపీలో 32 కేసులు తబ్లీగ్ జమాత్కు వెళ్లొచ్చినవారే. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లోనూ నమోదైన కేసులకు దీంతో సంబంధం ఉంది. మార్చి 12న కరోనా వైరస్ను ‘మహమ్మారి’గా ప్రకటించిన సీఎం అరవింద కేజ్రీవాల్ ఢిల్లీలో 200 మందికి మించి ఒకచోట గుమిగూడరాదని మర్నాడు ఆంక్షలు విధించారు. ఆపై దాన్ని 50 మందికి పరిమితం చేశారు. ఆ నిషేధాజ్ఞల్ని తుంగలో తొక్కి తబ్లిగీ జమాత్ వేలమందితో సమావేశం ఎలా నిర్వహించింది..
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి