👉 ఏపీలో 1259 కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ (కరోనా అప్డేట్)
👉 ఏపీలో 1259 కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 31 మరణాలు నమోదు, 258 మంది పోసిటివ్ పేషెంట్స్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
👉 గత 24 గంటలలో కొత్తగా అనంతపురంలో 1, చిత్తూరులో 1, గుంటూరులో 17, కడపలో 7, కృష్ణలో 13, కర్నూలులో 40 మరియు నెల్లూరులో 3 కేసులు నమోదు. మొత్తం 82 కొత్త కేసులు నమోదు.
👉 గత 24 గంటలలో కర్నూలు నుంచి 12, గుంటూరు నుంచి 10 మరియు నెల్లూరు నుంచి ఒక్కరు చొప్పున కరోన పోసిటివ్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 23 మంది కరోనా నుంచి కొలుకున్నారు.
👉 గత 24 గంటలలో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
👉 ఇప్పటి వరకు నమోదైన మరణాల, అనంతపురంలో 4, కృష్ణలో 8, గుంటూరులో 8, కర్నూలులో 9, నెల్లూరులో 2 నమోదు. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 970.
👉 జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదు అయిన కేసులు..👇
అనంతపురం - 54
చిత్తూరు - 74
తూర్పుగోదావరి - 39
గుంటూరు - 254
కడప - 65
కృష్ణ - 223
కర్నూలు - 332
నెల్లూరు - 82
ప్రకాశం - 56
శ్రీకాకుళం - 4
విశాఖపట్నం - 22
విజయనగరం - 0
పశ్చిమగోదావరి - 54
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి