వాటర్ ప్లాంట్ ప్రారంభించిన దవులూరి
పెద్దాపురం మండలం చెదలాడ గ్రామంలో శుక్రవారం ఉదయం వాటర్ ప్లాంట్ ను పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జ్ దవులూరి_దొరబాబు ప్రారంబించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో నియోజక వర్గ వైసిపి నాయకులు ,కార్య కర్తలు పాల్గొన్నారు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి