భగవంతుని ఆరాధన ముఖ్యం ; ఎమ్మెల్యే పర్వత

ప్రత్తిపాడు మండలంలోని రాచపల్లి గ్రామంలో అరుణాచలేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవం  అత్యంత  వైభవంగా  నిర్వహించారు ఈ  వేడుకలలో ముఖ్య  అతిధిగా ప్రత్తిపాడు MLA పర్వత శ్రీ పూర్ణ ప్రసాద్ హాజరయ్యారు. ఆధ్యాత్మికత లో  మానసిక ఉల్లాసం,భక్తి భావం  ప్రతి వక్కరు పొందాలని  భగవంతుని ఆరాధన ప్రతివక్కరికి ముఖ్యమన్నారు. 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు