‘పండుగ వేళ పిండి వంటల్లో మూత్రం పోశారు’ భైంసా అ్లర్లపై కేంద్ర హోంశాఖకు నివేదిక కొర్భా గల్లీని పరిశీలించి కేంద్రమంత్రి కిషన్రెడ్డి తన నె జీతాన్ని బాధితుకు పరిహారం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేత ృత్వంలో బీజేపీ ఎంపీు అరవింద్, బండి సంజయ్, సోయం బాపూరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ల క్ష్మణ్ తదితయి ఆదివారం బైంసాలో పర్యటించారు. ఘర్షణు చోటుచేసుకున్న కొర్భా గల్లీని పరిశీలించి బాధితును పరామర్శించారు.
హైదారాబాద్,: భైంసా అ్లర్లతో బాధిత కుటుంబాు రోడ్డున పడ్డాయని కంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.నిర్మల్ జిల్లా భైంసా అ్లర్ల బాధితు ఆదివారం కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇది చాలా సున్నితమైన ప్రాంతమని, ఎ్లప్పుడూ పోలీసు అప్రమత్తంగా ఉండాని సూచించారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేత ృత్వంలో బీజేపీ ఎంపీు అరవింద్, బండి సంజయ్, సోయం బాపూరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు క్ష్మణ్ తదితయి బైంసాలో పర్యటించారు. ఈ అ్లర్ల పరిణామంలో 101 మంది బాధితుగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వారికి నష్ట పరిహారం ఇవ్వాని కోరతామని కిషన్ రెడ్డి వ్లెడిరచారు. కేంద్ర మంత్రిగా నె జీతాన్ని భైంసాలో బాధితు కోసం ఇస్తున్నట్లు ప్రకటించారు. తమకు జరిగిన అన్యాయం గురించి వారు మంత్రికి వివరిస్తూ గల్లీ వాసు బోరున విపించారు.వంద మంది వ్యక్తు రాళ్లు, పెట్రోు బాంబుతో తమపై దాడి చేశారని వాపోయారు. కట్టుబట్టు కూడా మిగ్చకుండా తమ ఇళ్లు మొత్తం తగుబెట్టారని కన్నీరు పెట్టుకున్నారు. పండగపూట తాము చేసుకున్న పిండి వంటల్లో మూత్రం పోశారని తమ ధీన దుస్థితిని వివరించారు. ఘర్షణు చోటుచేసుకున్న కొర్భా గల్లీని పరిశీలించి బాధితును పరామర్శించారు. ప్రభుత్వం కనీసం చర్యు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు..మరోవైపు, భైంసా అ్లర్లపై నివేదికను కేంద్ర హోంశాఖకు నివేదిస్తామని క్ష్మణ్ వ్లెడిరచారు. ఈ ఘటనపై అవసరమైతే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తామని చెప్పారు. ఈ అ్లర్లు మజ్లిస్ పార్టీ కుట్ర అని, దీనికి అధికాయి వత్తాసు పుకుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటిని బీజేపీ సహించబోదని స్పష్టం చేశారు. అ్లర్లలో ఇళ్లు కోల్పోయిన వారికి, కొత్త ఇళ్లు కట్టివ్వాని ప్రభుత్వాన్ని క్ష్మణ్ డిమాండ్ చేశారు.
సీఎం భైంసా రావాలి: బండి సంజయ్
సీఎం కేసీఆర్కు దమ్ముంటే భైంసాకు రావాని ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. ఇది గల్లి లొల్లా.. పెద్ద లొల్లా నిరూపిస్తామని వ్యాఖ్యానించారు.ఎంతో మంది ఇళ్లు కాలిపోతే చిన్న లొల్లి అని చెప్పడం కేసీఆర్కు సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి